Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు BCCI షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షలు ఫైన్ వేసింది. ఈ సమస్య ముంబై ఇండియన్స్కి రావడం రెండోసారి. ఇతర ముంబై ఆటగాళ్లకు కూడా వారి ఫీజుల్లో 25% కోత విధించింది. ఇక గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా మ్యాచ్ ఫీజ్లో 25% కోత విధించింది. ఆశిష్ నెహ్రా ఫ్రస్టేషన్లో అంపైర్లతో గొడవకు దిగడంతో అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. వర్షం కారణంగా DLS మెథడ్లో ఆడిన ఆటలో నిన్న గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

Mumbai Indians: పాండ్యకి BCCI షాక్
More News
Spirit: దీపికతో గొడవేంటి? ఎందుకు తొలగించారు?
Spirit: డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమా రాబోతున్న సంగతి…
Poonam Kaur: త్రివిక్రమ్ను వదిలిపెట్టే సమస్యే లేదు
Poonam Kaur: మరోసారి నటి పూనమ్ కౌర్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్…
Covid 19: హమ్మయ్య.. ఆ మరణాలు కోవిడ్వి కావు
Covid 19: భారత్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.. ముంబైలో ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు కరోనా సోకి చనిపోయారని వస్తున్న…
Shilpa Shirodkar: భారత్లో కోవిడ్.. మహేష్ బాబు మరదలికి పాజిటివ్
Shilpa Shirodkar: కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్లో కేసులు ఉన్నాయని అక్కడి ప్రభుత్వాలు ప్రకటించగా.. ఇప్పుడు…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!