IPL 2025: ప్రస్తుతం IPL మ్యాచ్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI IPL జట్లకు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసి, ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని హెచ్చరించింది. ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు సూచించింది. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయని, అతను ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని BCCI ఆదేశించింది.

IPL 2025: IPL జట్లకు BCCI హెచ్చరిక
More News
Spirit: దీపికతో గొడవేంటి? ఎందుకు తొలగించారు?
Spirit: డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమా రాబోతున్న సంగతి…
Poonam Kaur: త్రివిక్రమ్ను వదిలిపెట్టే సమస్యే లేదు
Poonam Kaur: మరోసారి నటి పూనమ్ కౌర్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్…
Covid 19: హమ్మయ్య.. ఆ మరణాలు కోవిడ్వి కావు
Covid 19: భారత్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.. ముంబైలో ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు కరోనా సోకి చనిపోయారని వస్తున్న…
Shilpa Shirodkar: భారత్లో కోవిడ్.. మహేష్ బాబు మరదలికి పాజిటివ్
Shilpa Shirodkar: కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్లో కేసులు ఉన్నాయని అక్కడి ప్రభుత్వాలు ప్రకటించగా.. ఇప్పుడు…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!