IPL 2025: ప్రస్తుతం IPL మ్యాచ్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI IPL జట్లకు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసి, ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని హెచ్చరించింది. ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు సూచించింది. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయని, అతను ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని BCCI ఆదేశించింది.

IPL 2025: IPL జట్లకు BCCI హెచ్చరిక
More News
Varanasi: రిలీజ్కి ముందే ఆ స్క్రీన్ రావాలి
Varanasi: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి భారతదేశంలో 1.43 IMAX స్క్రీన్ రావాలని ఆశాభావం వ్యక్తం చేసారు. సూపర్స్టార్ మహేష్ బాబుతో…
Gautam Gambhir pitch controversy: అడిగి మరీ తన్నించుకున్నారు
Gautam Gambhir pitch controversy: ఈరోజు వెస్ట్ బెంగాల్లోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్…
Mahesh Babu challan fan: బాబ్ కారు చలాన్లు క్లియర్ చేసిన అభిమాని
Mahesh Babu challan fan: అభిమాన నటుల పట్ల ఫ్యాన్స్కి ఉండే క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో మరోసారి నిరూపించిన…
Kalvakuntla Kavitha: కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిందే BRS
Kalvakuntla Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విషయంలో కామెంట్స్ చేయడానికి ప్రధాన కారణం BRS పార్టీనే అని..…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




