IPL 2025: ప్రస్తుతం IPL మ్యాచ్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI IPL జట్లకు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసి, ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని హెచ్చరించింది. ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు సూచించింది. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయని, అతను ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని BCCI ఆదేశించింది.

IPL 2025: IPL జట్లకు BCCI హెచ్చరిక
More News
Kamal Haasan: రాజ్యసభకు లోకనాయకుడు
Kamal Haasan: తమిళనాడులో మక్కళ్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. త్వరలో రాజ్యసభలో సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు.…
MS Dhoni: గౌతూకి ఉన్న ఓపిక ఎక్కడిది?
MS Dhoni: ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అని చాలా ప్రచారం చేసారు. ఈ…
Tammareddy Bharadwaj: ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఉన్నారు
Tammareddy Bharadwaj: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. జూన్ 12న విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాను ఆడకుండా…
Donald Trump: రష్యా మెరుపు దాడులు.. వాట్ ద హెల్
Donald Trump: రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. రా కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అంటూ రష్యా…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!