Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు BCCI షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షలు ఫైన్ వేసింది. ఈ సమస్య ముంబై ఇండియన్స్కి రావడం రెండోసారి. ఇతర ముంబై ఆటగాళ్లకు కూడా వారి ఫీజుల్లో 25% కోత విధించింది. ఇక గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా మ్యాచ్ ఫీజ్లో 25% కోత విధించింది. ఆశిష్ నెహ్రా ఫ్రస్టేషన్లో అంపైర్లతో గొడవకు దిగడంతో అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. వర్షం కారణంగా DLS మెథడ్లో ఆడిన ఆటలో నిన్న గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

Mumbai Indians: పాండ్యకి BCCI షాక్
More News
నల్ల పసుపు.. మోకాలి నొప్పులకు వరం
Joint Pains పసుపు కొమ్ములు చూసే ఉంటారు. కానీ నల్ల పసుపు గురించి తెలుసా? సాధారణ పసుపు ఎంత పవర్ఫులో…
ఆయనతో నేనూ ఓ ఫోటో దిగాల్సింది
Ram Gopal Varma మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాతో తాను ఫోటో తీస్కోలేదని బాధపడుతున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన…
వసంత పంచమి రోజు పతంగులు ఎందుకు ఎగరేస్తారు?
Vasantha Panchami సంక్రాంతి సమయంలో వసంత పంచమి నాడు పతంగులు ఎగరేస్తుంటారు. అందుకే విదేశాల్లో సంక్రాంతికి కైట్స్ ఫెస్టివల్ అంటుంటారు.…
రాజకీయనేతలు వెళ్లే సీక్రెట్ ఆలయం ఇదేనట
Kurudumale Ganesha Temple చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవాలనో.. లేదా ఏదన్నా ముఖ్యమైన పని అవ్వాలనో కోరుకుని…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




