Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు BCCI షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షలు ఫైన్ వేసింది. ఈ సమస్య ముంబై ఇండియన్స్కి రావడం రెండోసారి. ఇతర ముంబై ఆటగాళ్లకు కూడా వారి ఫీజుల్లో 25% కోత విధించింది. ఇక గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా మ్యాచ్ ఫీజ్లో 25% కోత విధించింది. ఆశిష్ నెహ్రా ఫ్రస్టేషన్లో అంపైర్లతో గొడవకు దిగడంతో అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. వర్షం కారణంగా DLS మెథడ్లో ఆడిన ఆటలో నిన్న గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

Mumbai Indians: పాండ్యకి BCCI షాక్
More News
Kamal Haasan: రాజ్యసభకు లోకనాయకుడు
Kamal Haasan: తమిళనాడులో మక్కళ్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. త్వరలో రాజ్యసభలో సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు.…
MS Dhoni: గౌతూకి ఉన్న ఓపిక ఎక్కడిది?
MS Dhoni: ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అని చాలా ప్రచారం చేసారు. ఈ…
Tammareddy Bharadwaj: ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఉన్నారు
Tammareddy Bharadwaj: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. జూన్ 12న విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాను ఆడకుండా…
Donald Trump: రష్యా మెరుపు దాడులు.. వాట్ ద హెల్
Donald Trump: రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. రా కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అంటూ రష్యా…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!