Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు BCCI షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షలు ఫైన్ వేసింది. ఈ సమస్య ముంబై ఇండియన్స్కి రావడం రెండోసారి. ఇతర ముంబై ఆటగాళ్లకు కూడా వారి ఫీజుల్లో 25% కోత విధించింది. ఇక గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా మ్యాచ్ ఫీజ్లో 25% కోత విధించింది. ఆశిష్ నెహ్రా ఫ్రస్టేషన్లో అంపైర్లతో గొడవకు దిగడంతో అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. వర్షం కారణంగా DLS మెథడ్లో ఆడిన ఆటలో నిన్న గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

Mumbai Indians: పాండ్యకి BCCI షాక్
More News
ROKO: మేం మళ్లీ రాకపోవచ్చు
ROKO: ఆస్ట్రేలియా వేదికగా ఈరోజు జరిగిన మూడో ODI మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్…
Virat Kohli Retirement: వార్నర్కు ముందే చెప్పాడా?
Virat Kohli Retirement: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ODIకు రిటైర్మెంట్ పలకనున్నాడా? కొన్ని రోజులుగా అభిమానులు ఇదే అంశం…
Nagula Chavithi: నెల్లూరులో అద్భుతం
Nagula Chavithi: ఈరోజు నాగుల చవితిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు సుబ్రహ్మణ్యస్వామి, శివాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో…
Spirit Prabhas: హయ్యో…. అది ప్రభాస్ కాదు
Spirit Prabhas ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవుల ఉద్యోగాలు పోతాయని తెగ బెదరగొడుతున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఉన్న పరిస్థితులను…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




