Mahbubnagar: మహబూబ్నగర్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆస్తి ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కొడుకు పట్టుబట్టి కూర్చోవడంతో.. ఆ పని కూతురు చేయాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన తండ్రి మాణిక్య రావు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే.. తనకు కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కొడుకు గొడవ పెట్టడంతో అంత్యక్రియల ప్రక్రియ కొద్ది సేపటి వరకు ఆగిపోయింది. దాంతో నా తండ్రికి నేను తలకొరివి పెడతాను అంటూ చిన్న కూతురు ముందుకు రావడంతో.. ఆ తతంగాన్ని ఆమెతోనే జరిపించాల్సి వచ్చింది.

మహబూబ్నగర్లో దారుణం.. తండ్రికి తలకొరివి పెట్టనన్న కొడుకు
Tags. |
More News
ఒకే హీరోతో 130 చిత్రాలు.. ఈ నటి గురించి తెలుసా?
60 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఒకటి కాదు రెండు కాదు.. అప్పట్లో ఏకంగా 500 సినిమాలు. ఆ 500 సినిమాల్లో…
వైసీపీకి ఆదిమూలపు గుడ్బై!
Adimulapu Suresh: త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ లోపాయికారిగా తెలుగు దేశం పార్టీకి సపోర్ట్…
శ్రీవారి నామంతో జగన్ను పోల్చడం ఏంటి?
రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ నేతలు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం.ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇంట్లో వారిని కూడా…
Pooja Hegde: రాధే శ్యాంలో నా నటనకు మెచ్చి ఛాన్స్ ఇచ్చారు
Pooja Hegde: పూజా హెగ్డే.. తెలుగులో మంచి హిట్స్ అందుకుని మొన్నటి వరకు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!