Mahbubnagar: మహబూబ్నగర్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆస్తి ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కొడుకు పట్టుబట్టి కూర్చోవడంతో.. ఆ పని కూతురు చేయాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన తండ్రి మాణిక్య రావు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే.. తనకు కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కొడుకు గొడవ పెట్టడంతో అంత్యక్రియల ప్రక్రియ కొద్ది సేపటి వరకు ఆగిపోయింది. దాంతో నా తండ్రికి నేను తలకొరివి పెడతాను అంటూ చిన్న కూతురు ముందుకు రావడంతో.. ఆ తతంగాన్ని ఆమెతోనే జరిపించాల్సి వచ్చింది.

మహబూబ్నగర్లో దారుణం.. తండ్రికి తలకొరివి పెట్టనన్న కొడుకు
Tags. |
More News
Fruits మనుషులు సృష్టించిన పండ్లు
Fruits దేవుడు చేసిన మనుషులు అంటే అర్థముంది కానీ మనుషులు చేసిన పండ్లేంటి? అసలు మనుషులు పండ్లు తయారుచేయడం ఏంటి?…
JR NTR: ఇలా ఐపోతున్నాడేంటి.. తారక్ లుక్స్పై ఫ్యాన్స్ ఆందోళన
JR NTR ఎంత వయసు పెరిగినా తారక్ అభిమానులకు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన యంగ్ టైగరే. తారక్ వయసు 42…
Doctors Hand Writing అర్థంకాని చేతి రాత.. ఎందుకలా?
Doctors Hand Writing వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాయడం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అసలు ఆ మందుల చీటీలో ఏం…
Mohsin Naqvi Apologises: బుద్ధొచ్చింది.. BCCIకి ట్రోఫీ చోర్ క్షమాపణలు
Mohsin Naqvi Apologises: ఆసియా కప్ ట్రోఫీ చోర్గా ట్రోల్స్ ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహసిన్ నఖ్వీ…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!