Rishabh Pant News: రంజీ ట్రోఫీకి సంబంధించిన రెండో రౌండ్ జనవరి 23 నుంచి మొదలు కాబోతోంది. గుజరాత్లోని రాజ్కోట్లో జరగనున్న మ్యాచ్లో సౌరాష్ట్రా టీంపై రిషభ్ పంత్ ఢిల్లీ టీం తరఫున ఆడనున్నాడు. అయితే రంజీ ట్రోఫీలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి పంత్ సిద్ధంగా లేడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. 2018 తర్వాత పంత్ ఆడబోయే తొలి రంజీ ట్రోఫీ ఇది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పంత్ను కెప్టెన్గా వ్యవహరించాలని కోరగా.. ఇందుకు పంత్ ఒప్పుకోలేదు. ఆ ఆఫర్ను తిరస్కరించింది. రెగ్యులర్గా టీంతో ఆడటం లేదు కాబట్టి ఇప్పుడు కెప్టెన్గా వ్యవహరించడం సరికాదని చెప్పాడట. తాను గనక కెప్టెన్గా ఉంటే టీంలో బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుందని అన్నాడట. ప్రస్తుతం రంజీ టీమ్స్కి ఉన్న మెంటార్షిప్ చాలా విలువైనదని.. తన కెప్టెన్సీ అవసరం లేదని తన అభిప్రాయాన్ని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ముందు పెట్టాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరపడుతున్న నేపథ్యంలో పంత్ రంజీ మ్యాచ్లన్నింటిలో ఆడే అవకాశం లేదు.

Rishabh Pant News: కెప్టెన్సీకి నో చెప్పిన పంత్
Tags. |
More News
Financial Issues: తులసమ్మ ఇచ్చే వార్నింగ్లు ఇవే
Financial Issues: మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో…
Manchu Vishnu: ఈ హగ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూసా
Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు…
Heart Attack In Women: ఇది మగవారి సమస్య కాదు
Heart Attack In Women: గుండెనొప్పిని ఇప్పటికీ మెన్స్ డిసీజ్గా (Mens Disease) చూస్తున్నారు. అంటే కేవలం మగవారికి మాత్రమే…
Jagan: నాడు కొమ్మినేని ఉద్యోగం పీకించింది బాబే
Jagan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఓ వేశ్యల ప్రాంతం అని కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!