Pakistan: ఓ పాకిస్థానీ వాసి భారత్లో చనిపోయాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆ వ్యక్తి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నిన్న చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు. 23 ఏళ్ల కుర్రాడు కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. రెండు నెలల క్రితం చికిత్స నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి ఎక్మో మీద ఉంచే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు అతని భౌతికకాయాన్ని పాకిస్థాన్కు తీసుకెళ్లిపోయారు. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్లో ఉంటున్న పాక్ వాసులు వెళ్లిపోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ కుర్రాడిని ఎక్మో సపోర్ట్ నుంచి తీసేసి పాక్కు తరలిస్తే చనిపోతాడని వైద్యులు చెప్పడంతో అతన్ని ఇక్కడే ఉంచాల్సి వచ్చిందట.

చెన్నైలో చనిపోయిన పాకిస్థానీ
More News
Kamal Haasan: రాజ్యసభకు లోకనాయకుడు
Kamal Haasan: తమిళనాడులో మక్కళ్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. త్వరలో రాజ్యసభలో సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు.…
MS Dhoni: గౌతూకి ఉన్న ఓపిక ఎక్కడిది?
MS Dhoni: ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అని చాలా ప్రచారం చేసారు. ఈ…
Tammareddy Bharadwaj: ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఉన్నారు
Tammareddy Bharadwaj: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. జూన్ 12న విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాను ఆడకుండా…
Donald Trump: రష్యా మెరుపు దాడులు.. వాట్ ద హెల్
Donald Trump: రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. రా కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అంటూ రష్యా…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!