Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో పాక్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా పాక్లో ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ చేపట్టిన దాడుల్లో ఉగ్రవాదులు తప్ప సామాన్యులకు ఇసుమంతైనా నష్టం కానీ గాయం కానీ జరగలేదు. అయినప్పటికీ పాక్ ప్రజలు తమ కుటుంబాలను, పిల్లలను రక్షించుకునేందుకు తాత్కాలికంగా దేశం వీడి వెళ్లాలనుకుంటున్నారు.

Operation Sindoor: పాకిస్తాన్లో యుద్ధ భయం
More News
Kamal Haasan: రాజ్యసభకు లోకనాయకుడు
Kamal Haasan: తమిళనాడులో మక్కళ్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. త్వరలో రాజ్యసభలో సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు.…
MS Dhoni: గౌతూకి ఉన్న ఓపిక ఎక్కడిది?
MS Dhoni: ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అని చాలా ప్రచారం చేసారు. ఈ…
Tammareddy Bharadwaj: ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఉన్నారు
Tammareddy Bharadwaj: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. జూన్ 12న విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాను ఆడకుండా…
Donald Trump: రష్యా మెరుపు దాడులు.. వాట్ ద హెల్
Donald Trump: రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. రా కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అంటూ రష్యా…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!