Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో పాక్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా పాక్లో ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ చేపట్టిన దాడుల్లో ఉగ్రవాదులు తప్ప సామాన్యులకు ఇసుమంతైనా నష్టం కానీ గాయం కానీ జరగలేదు. అయినప్పటికీ పాక్ ప్రజలు తమ కుటుంబాలను, పిల్లలను రక్షించుకునేందుకు తాత్కాలికంగా దేశం వీడి వెళ్లాలనుకుంటున్నారు.

Operation Sindoor: పాకిస్తాన్లో యుద్ధ భయం
More News
Hema: నటి హేమ ఇంట విషాదం
Hema: టాలీవుడ్ నటి హేమ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…
Senior Actress Tulasi: సినిమాలకు గుడ్ బై
Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సీనియర్ నటి తులసి యాక్టింగ్కు గుడ్బై చెప్పేసారు. ఈ…
Varanasi: రాజమౌళికి షాక్.. టైటిల్ మారుస్తారా?
Varanasi: సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వారణాసి సినిమాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి షాక్ తగిలింది. ఈ సినిమాను…
Blue Aadhaar: పిల్లల ఆధార్ను ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలి?
Blue Aadhaar: పిల్లలకు సంబంధించిన బ్లూ ఆధార్ విషయంలో UIDAI కీలక అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోరల్ ఇన్సైట్స్ లిమిటెడ్…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




