Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో పాక్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా పాక్లో ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ చేపట్టిన దాడుల్లో ఉగ్రవాదులు తప్ప సామాన్యులకు ఇసుమంతైనా నష్టం కానీ గాయం కానీ జరగలేదు. అయినప్పటికీ పాక్ ప్రజలు తమ కుటుంబాలను, పిల్లలను రక్షించుకునేందుకు తాత్కాలికంగా దేశం వీడి వెళ్లాలనుకుంటున్నారు.

Operation Sindoor: పాకిస్తాన్లో యుద్ధ భయం
More News
అమెరికా పంటలపై చైనా కుట్ర?
America China అమెరికా దేశంలోని పంటలను నాశనం చేసేందుకు చైనా కుట్ర పన్నుతోందా? అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు…
దీనికేం సమాధానం చెప్తారు?
Jagan గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రె పార్టీ…
ట్రంప్కి ఆ ఐడియా ఇచ్చిన బిలియనేర్ ఎవరు?
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను గ్రీన్ల్యాండ్పై పడిన సంగతి తెలిసిందే. ఎలాగైనా డెన్మార్క్లో భాగంగా ఉన్న…
మన శరీరమే మద్యం తయారుచేస్తే?
Drinking మద్యం తాగాలంటే షాపులకో బార్లకో వెళ్లాలి. అంతేకానీ మన శరీరమే మద్యాన్ని తయారుచేయడమేంటి? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే..…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




