Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో పాక్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా పాక్లో ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ చేపట్టిన దాడుల్లో ఉగ్రవాదులు తప్ప సామాన్యులకు ఇసుమంతైనా నష్టం కానీ గాయం కానీ జరగలేదు. అయినప్పటికీ పాక్ ప్రజలు తమ కుటుంబాలను, పిల్లలను రక్షించుకునేందుకు తాత్కాలికంగా దేశం వీడి వెళ్లాలనుకుంటున్నారు.

Operation Sindoor: పాకిస్తాన్లో యుద్ధ భయం
More News
Anil Kumar Yadav: జగన్ అంటే ఉచ్చ పడుతోందా?
Anil Kumar Yadav: మా అధినేత జగన్ మోహన్ రెడ్డి అంటే ఉచ్చపడుతోందా? అందుకే ఆయన పర్యటనలను అడ్డుకుంటున్నారా అంటూ…
Eyebrow Threading: అందానికిపోతే.. కాలేయం పోయింది
Eyebrow Threading: ఐబ్రో థ్రెడింగ్ అనేది సహజంగా ఆడవాళ్లు చేయించుకునే ప్రక్రియే. నెలలో రెండు సార్లు కచ్చితంగా పార్లర్కు వెళ్లి…
HHVM Success Meet: కలెక్షన్లు లెక్కెడుతున్నావా.. నిధిపై పవన్ సెటైర్
HHVM Success Meet: పవర్స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్పై…
Ambati Rambabu: ఆ రెండు సినిమాలు చేయండి పవన్ గారూ
Ambati Rambabu: అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలా వద్దా అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. అది ఆయన…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!