Pakistan: ఓ పాకిస్థానీ వాసి భారత్లో చనిపోయాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆ వ్యక్తి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నిన్న చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు. 23 ఏళ్ల కుర్రాడు కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. రెండు నెలల క్రితం చికిత్స నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి ఎక్మో మీద ఉంచే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు అతని భౌతికకాయాన్ని పాకిస్థాన్కు తీసుకెళ్లిపోయారు. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్లో ఉంటున్న పాక్ వాసులు వెళ్లిపోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ కుర్రాడిని ఎక్మో సపోర్ట్ నుంచి తీసేసి పాక్కు తరలిస్తే చనిపోతాడని వైద్యులు చెప్పడంతో అతన్ని ఇక్కడే ఉంచాల్సి వచ్చిందట.

చెన్నైలో చనిపోయిన పాకిస్థానీ
More News
RCB vs PBKS: వరుణుడొస్తే కప్పు వారిదే
RCB vs PBKS: రేపే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పంజాబ్…
Donald Trump: బైడెన్ను ఉరి తీసారు.. ట్రంప్ పిచ్చి వాగుడు
Donald Trump: రాజకీయాల్లో అన్ని పార్టీల వారు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం.. నోటికొచ్చినట్లు తిట్టకోవడం సర్వసాధారణం. ఇది…
Kamal Haasan: రాజ్యసభకు లోకనాయకుడు
Kamal Haasan: తమిళనాడులో మక్కళ్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. త్వరలో రాజ్యసభలో సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు.…
MS Dhoni: గౌతూకి ఉన్న ఓపిక ఎక్కడిది?
MS Dhoni: ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అని చాలా ప్రచారం చేసారు. ఈ…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!