Vizianagaram: గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రతి పాఠశాలలో పిల్లల చేత చదివిస్తారు. కానీ ఇప్పుడు కాలం పిల్లలకు గురువు పట్ల గౌరవం, భక్తి అసలు కనిపించడంలేదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. చదువు చెప్పే గురువును చెప్పుతో కొట్టింది ఓ విద్యార్థిని. ఈ ఘటన విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. కాలేజ్కి ఫోన్ తీసుకురావడమే కాకుండా క్లాస్ రూంలో ఫోన్ వాడుతోందని ఓ టీచర్ ఆమె ఫోన్ లాక్కుంది. ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్తో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఆ ఫోన్ రూ. 12 వేలు ఇస్తావా లేదా అంటూ టీచర్ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. అక్కడున్న ఇతర విద్యార్థులు వీడియో తీయడంతో వైరల్గా మారింది. ఆ అమ్మాయిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Vizianagaram: టీచర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థి
Tags. |
More News
RCB vs PBKS: వరుణుడొస్తే కప్పు వారిదే
RCB vs PBKS: రేపే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పంజాబ్…
Donald Trump: బైడెన్ను ఉరి తీసారు.. ట్రంప్ పిచ్చి వాగుడు
Donald Trump: రాజకీయాల్లో అన్ని పార్టీల వారు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం.. నోటికొచ్చినట్లు తిట్టకోవడం సర్వసాధారణం. ఇది…
Kamal Haasan: రాజ్యసభకు లోకనాయకుడు
Kamal Haasan: తమిళనాడులో మక్కళ్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. త్వరలో రాజ్యసభలో సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు.…
MS Dhoni: గౌతూకి ఉన్న ఓపిక ఎక్కడిది?
MS Dhoni: ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అని చాలా ప్రచారం చేసారు. ఈ…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!