Vizianagaram: గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రతి పాఠశాలలో పిల్లల చేత చదివిస్తారు. కానీ ఇప్పుడు కాలం పిల్లలకు గురువు పట్ల గౌరవం, భక్తి అసలు కనిపించడంలేదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. చదువు చెప్పే గురువును చెప్పుతో కొట్టింది ఓ విద్యార్థిని. ఈ ఘటన విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. కాలేజ్కి ఫోన్ తీసుకురావడమే కాకుండా క్లాస్ రూంలో ఫోన్ వాడుతోందని ఓ టీచర్ ఆమె ఫోన్ లాక్కుంది. ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్తో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఆ ఫోన్ రూ. 12 వేలు ఇస్తావా లేదా అంటూ టీచర్ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. అక్కడున్న ఇతర విద్యార్థులు వీడియో తీయడంతో వైరల్గా మారింది. ఆ అమ్మాయిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Vizianagaram: టీచర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థి
Tags. |
More News
Hema: నటి హేమ ఇంట విషాదం
Hema: టాలీవుడ్ నటి హేమ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…
Senior Actress Tulasi: సినిమాలకు గుడ్ బై
Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సీనియర్ నటి తులసి యాక్టింగ్కు గుడ్బై చెప్పేసారు. ఈ…
Varanasi: రాజమౌళికి షాక్.. టైటిల్ మారుస్తారా?
Varanasi: సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వారణాసి సినిమాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి షాక్ తగిలింది. ఈ సినిమాను…
Blue Aadhaar: పిల్లల ఆధార్ను ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలి?
Blue Aadhaar: పిల్లలకు సంబంధించిన బ్లూ ఆధార్ విషయంలో UIDAI కీలక అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోరల్ ఇన్సైట్స్ లిమిటెడ్…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




