Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామగారు పద్మారెడ్డికి నీవా బూమా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ షాకిచ్చింది. బీమా క్లెయిమ్ తిరస్కరించింది. 2024 మే 13న పద్మారెడ్డి గుండెనొప్పితో మెడికవర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు అయిన రూ.23.50 లక్షలు కాగా.. ఆ ఖర్చును ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నారు. తీరా చూస్తే ఆ కంపెనీ బీమాను తిరస్కరించింది. గత ఐదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తూ.. రూ.20 లక్షల పాలసీని రెన్యూవల్ చేసుకున్నా ఇన్సూరెన్స్ తిరస్కరించారని పద్మారెడ్డి తెలిపారు. తనకు మూడేళ్లు ఉన్నప్పటి నుండే పోస్ట్ పోలియో పెరాలసిస్తో బాధపడుతున్నానని.. పాలసీ తీసుకున్నప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు క్లెయిమ్ తిరస్కరించారని ఇన్సూరెన్స్ కంపెనీపై ఫిర్యాదు చేసారు.

Revanth Reddy మామగారికి షాక్.. బీమా క్లెయిమ్ను తిరస్కరించిన సంస్థ
Tags. |
More News
CSK: ఇక ధోనీని మర్చిపోవాలిగా.. ఫ్లెమింగ్ వ్యాఖ్యలు
CSK: మొన్న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, సామ్ క్యుర్రన్లను వదులుకుని…
Peddi రిలీజ్ డేట్పై చరణ్ క్లారిటీ
Peddi: మెగా పవర్స్టార్ రామ్ చరణ్, జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమా రిలీజ్ డేట్పై చరణ్ క్లారిటీ…
Pawan Kalyan: కారు అమ్మేసిన సుజీత్.. ఇదేం ట్విస్ట్!
Pawan Kalyan: OG సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… OG సినిమా దర్శకుడు…
Adivi Sesh: మృణాల్ వస్తుందా బ్రో..?
Adivi Sesh: వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని హిట్స్ కొడుతుంటారు నటుడు అడివి శేష్. అందుకే ఆయన నుంచి ఏడాదికో…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




