Vijayawada Kanaka Durga: విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయ ప్రాంగణంలో లడ్డు తింటుంటే అందులో వెంట్రుకలు వచ్చాయంటూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి అయిన ఆనం రామనారాయణ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసారు. దీనిపై ఆయన వెంటనే స్పందించారు. అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు కోరుతున్నానని.. అన్ని ఆలయాల్లోని ప్రసాదాల తయారీలో శుభ్రత అనేది ఉన్నత స్థాయిలో ఉండేలా చూస్తానని అన్నారు. త్వరలో అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Vijayawada Kanaka Durga: అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు.. క్షమాపణలు చెప్పిన మంత్రి
More News
Fruits మనుషులు సృష్టించిన పండ్లు
Fruits దేవుడు చేసిన మనుషులు అంటే అర్థముంది కానీ మనుషులు చేసిన పండ్లేంటి? అసలు మనుషులు పండ్లు తయారుచేయడం ఏంటి?…
JR NTR: ఇలా ఐపోతున్నాడేంటి.. తారక్ లుక్స్పై ఫ్యాన్స్ ఆందోళన
JR NTR ఎంత వయసు పెరిగినా తారక్ అభిమానులకు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన యంగ్ టైగరే. తారక్ వయసు 42…
Doctors Hand Writing అర్థంకాని చేతి రాత.. ఎందుకలా?
Doctors Hand Writing వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాయడం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అసలు ఆ మందుల చీటీలో ఏం…
Mohsin Naqvi Apologises: బుద్ధొచ్చింది.. BCCIకి ట్రోఫీ చోర్ క్షమాపణలు
Mohsin Naqvi Apologises: ఆసియా కప్ ట్రోఫీ చోర్గా ట్రోల్స్ ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహసిన్ నఖ్వీ…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!