Nagula Chavithi: ఈరోజు నాగుల చవితిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు సుబ్రహ్మణ్యస్వామి, శివాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో అద్భుతం జరిగింది. నాగుల చవితి సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి రెండు నాగుపాములు చేరుకుని పడగవిప్పి నిలుచున్నాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో జరిగింది. దాంతో భక్తులు వెంటనే ఆ అద్భుత దృశ్యాన్ని ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Nagula Chavithi: నెల్లూరులో అద్భుతం
Tags. |
More News
ఆ విమానం 2023లోనూ కూలింది
Ajit Pawar మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈరోజు ఉదయం తాను ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలడంతో దుర్మరణం…
కూటమికి విడాకులు లేవు
Nara Lokesh కూటమికి విడాకులు లేవని స్పష్టం చేసారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. అన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్లు…
మూడు పెళ్లిళ్లు చేసుకున్నోడూ సనాతన ధర్మం గురించి మాట్లాడటమే
Rachamallu Siva Prasad Reddy మూడు పెళ్లిళ్లు చేసుకున్నోడూ సనాతన ధర్మం గురించి మాట్లాడటమే అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి…
17 ఏళ్ల జైలు శిక్ష.. ఉన్నమాటంటే ఉలిక్కి పడిన పాక్
Pakistan ఉన్నమాటంటే ఉలుకెక్కువ అని పెద్దలు ఊరికే అన్నారా..! పాకిస్థాన్కు ఈ సామెత ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. కరుడుగట్టిన ఉగ్రవాదులను…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




