Asha Bhosle: ప్రసిద్ధ గాయనిలు ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అయితే.. ఇప్పుడు లతా మంగేష్కర్ మన మధ్య లేరు. 2022లోనే లతా మంగేష్కర్ అనారోగ్య సమస్యలతో చనిపోయారు. అయితే.. ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ల పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది వారు వేసుకునే తెల్ల డ్రెస్సులు. ఇద్దరూ ఎప్పుడూ తెల్ల చీరలు లేదా చుడీదార్లే వేసుకుని బయటికి వచ్చేవారు. అలా ఎందుకు వేసుకునేవారో తాజాగా ఓ సందర్భంలో ఆశా భోంస్లే వెల్లడించారు. తమ శరీర ఛాయకు తెలుపు రంగే నప్పేదట. వేరే రంగుల దుస్తులు వేసుకుంటే తాము నల్లగా కనిపించేవారట. ఆ తర్వాత తాను మాత్రం పింక్, పింక్తో పాటు ఇతర రంగులు కలిసున్న దుస్తులు వేసుకునేదాన్నని.. కానీ లత మాత్రం ఎప్పుడూ తెలుగు రంగు దుస్తులే వేసుకునేందుకు ఇష్టపడ్డారని తెలిపారు.

Asha Bhosle: అందుకే మేం తెలుపే వేసుకుంటాం
Tags. |
More News
Hema: నటి హేమ ఇంట విషాదం
Hema: టాలీవుడ్ నటి హేమ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…
Senior Actress Tulasi: సినిమాలకు గుడ్ బై
Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సీనియర్ నటి తులసి యాక్టింగ్కు గుడ్బై చెప్పేసారు. ఈ…
Varanasi: రాజమౌళికి షాక్.. టైటిల్ మారుస్తారా?
Varanasi: సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వారణాసి సినిమాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి షాక్ తగిలింది. ఈ సినిమాను…
Blue Aadhaar: పిల్లల ఆధార్ను ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలి?
Blue Aadhaar: పిల్లలకు సంబంధించిన బ్లూ ఆధార్ విషయంలో UIDAI కీలక అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోరల్ ఇన్సైట్స్ లిమిటెడ్…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




