Tirumala: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి విలువైన కానుకను సమర్పించారు హైదరాబాద్కి చెందిన నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు. వడ్డీకాసుల వాడికి వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవేతాన్ని TTDకి అందజేశారు. సుమారు కిలో బంగారం, కోటి విలువైన వజ్రాలతో చేసిన ఈ యజ్ఞోపవేతం విలువ నాలున్నర కోట్ల రూపాయలని పేర్కొన్నారు.

Tirumala: వడ్డీకాసులవాడికి బంగారు యజ్ఞోపవీతం
Tags. |
More News
Hema: నటి హేమ ఇంట విషాదం
Hema: టాలీవుడ్ నటి హేమ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…
Senior Actress Tulasi: సినిమాలకు గుడ్ బై
Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సీనియర్ నటి తులసి యాక్టింగ్కు గుడ్బై చెప్పేసారు. ఈ…
Varanasi: రాజమౌళికి షాక్.. టైటిల్ మారుస్తారా?
Varanasi: సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వారణాసి సినిమాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి షాక్ తగిలింది. ఈ సినిమాను…
Blue Aadhaar: పిల్లల ఆధార్ను ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలి?
Blue Aadhaar: పిల్లలకు సంబంధించిన బ్లూ ఆధార్ విషయంలో UIDAI కీలక అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోరల్ ఇన్సైట్స్ లిమిటెడ్…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




