Manchu Manoj: నటుడు మంచు మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇటీవల ఆయన కూతురు దేవసేన పుట్టినరోజు వేడుకల నిమిత్తం రాజస్థాన్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే మనోజ్ తన కుటుంబంతో రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు తన మనుషుల్ని ఇంటికి పంపి విలువైన సమాన్లు, కార్లు దొంగిలించారట. జల్పల్లిలోని తన ఇంట్లోకి కూడా 150 మంది వచ్చి విధ్వంసం సృష్టించారట. ఈ నేపథ్యంలో మనోజ్ విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్లో చోరీ కేసు పెట్టారు. ఈ వివాదానికి త్వరలో ఓ ముగింపు వస్తుంది అనుకుంటున్న సమయంలో ఇంకా దిగజారుతున్నారని తనకు వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకం న్యాయం జరిగేలా చేస్తుందని అన్నారు. ఈ విషయం గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని మనోజ్ బాధపడ్డారు.

Manchu Manoj: మనోజ్ ఇంట్లో కార్లు దొంగిలించిన విష్ణు
Tags. |
More News
అమెరికా పంటలపై చైనా కుట్ర?
America China అమెరికా దేశంలోని పంటలను నాశనం చేసేందుకు చైనా కుట్ర పన్నుతోందా? అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు…
దీనికేం సమాధానం చెప్తారు?
Jagan గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రె పార్టీ…
ట్రంప్కి ఆ ఐడియా ఇచ్చిన బిలియనేర్ ఎవరు?
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను గ్రీన్ల్యాండ్పై పడిన సంగతి తెలిసిందే. ఎలాగైనా డెన్మార్క్లో భాగంగా ఉన్న…
మన శరీరమే మద్యం తయారుచేస్తే?
Drinking మద్యం తాగాలంటే షాపులకో బార్లకో వెళ్లాలి. అంతేకానీ మన శరీరమే మద్యాన్ని తయారుచేయడమేంటి? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే..…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




