Manchu Manoj: నటుడు మంచు మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇటీవల ఆయన కూతురు దేవసేన పుట్టినరోజు వేడుకల నిమిత్తం రాజస్థాన్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే మనోజ్ తన కుటుంబంతో రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు తన మనుషుల్ని ఇంటికి పంపి విలువైన సమాన్లు, కార్లు దొంగిలించారట. జల్పల్లిలోని తన ఇంట్లోకి కూడా 150 మంది వచ్చి విధ్వంసం సృష్టించారట. ఈ నేపథ్యంలో మనోజ్ విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్లో చోరీ కేసు పెట్టారు. ఈ వివాదానికి త్వరలో ఓ ముగింపు వస్తుంది అనుకుంటున్న సమయంలో ఇంకా దిగజారుతున్నారని తనకు వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకం న్యాయం జరిగేలా చేస్తుందని అన్నారు. ఈ విషయం గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని మనోజ్ బాధపడ్డారు.

Manchu Manoj: మనోజ్ ఇంట్లో కార్లు దొంగిలించిన విష్ణు
Tags. |
More News
ఒకే హీరోతో 130 చిత్రాలు.. ఈ నటి గురించి తెలుసా?
60 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఒకటి కాదు రెండు కాదు.. అప్పట్లో ఏకంగా 500 సినిమాలు. ఆ 500 సినిమాల్లో…
వైసీపీకి ఆదిమూలపు గుడ్బై!
Adimulapu Suresh: త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ లోపాయికారిగా తెలుగు దేశం పార్టీకి సపోర్ట్…
శ్రీవారి నామంతో జగన్ను పోల్చడం ఏంటి?
రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ నేతలు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం.ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇంట్లో వారిని కూడా…
Pooja Hegde: రాధే శ్యాంలో నా నటనకు మెచ్చి ఛాన్స్ ఇచ్చారు
Pooja Hegde: పూజా హెగ్డే.. తెలుగులో మంచి హిట్స్ అందుకుని మొన్నటి వరకు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!